ఆధిక్యంలో ఆనంద్ | Viswanathan Anand In Joint Lead After Two Rounds | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో ఆనంద్

Published Fri, Dec 13 2013 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

Viswanathan Anand In Joint Lead After Two Rounds

లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ ప్రిలిమినరీస్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడో రౌండ్‌లో విషీ... ఆండ్రి ఇస్ట్రాటెక్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.

 

ఈ రౌండ్ అనంతరం మొత్తం ఏడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలి రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన ఆనంద్ ఇంగ్లండ్ కు చెందిన ల్యూక్ మెక్‌షేన్‌ను ఓడించాడు. రెండో రౌండ్‌లో మైకేల్ ఆడమ్స్‌పై తెల్ల పావులతో ఆడిడ్రా చేసుకున్నాడు. ఈ టోర్నీలో మిగిలిన మూడు రౌండ్లలో కనీసం ఒక్క గేమ్‌లో గెలిచినా ఆనంద్ క్వార్టర్స్‌కు చేరుకుంటాడు. 16 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement