మిర్చిలారీ బోల్తా: 10 మందికి గాయాలు
Published Sat, Apr 8 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
ఇంకొల్లు: ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామ శివారులో శనివారం ఒక మిర్చి లారీ బోల్తాపడింది. ఈ సంఘటనలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement