లాతూర్‌లో విషాదం : ఏడుగురి మృతి | 7 workers died in Maharashtras Latur factory over inhaling poisonous gas | Sakshi
Sakshi News home page

లాతూర్‌లో విషాదం : ఏడుగురి మృతి

Published Tue, Jan 31 2017 6:54 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

7 workers died in Maharashtras Latur factory over inhaling poisonous gas

లాతూర్‌ : మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. లాతూర్‌లోని ఓ పరిశ్రమలో విషవాయువులు పీల్చి ఏడుగురు కార్మికులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు.

లాతూర్‌ పారిశ్రామికవాడలోని కీర్తి ఆయిల్ మిల్‌లో ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా విషవాయువులు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement