రామసముద్రంలో ఏనుగు బీభత్సం | Elephant havoc in ramasamudram | Sakshi

రామసముద్రంలో ఏనుగు బీభత్సం

Published Mon, Sep 26 2016 1:33 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పరిధిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది.

- రైతు మృతి
రామసముద్రం(చిత్తూరు)

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పరిధిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. పంటలను నష్ట పరచడంతో పాటు రైతులపై దాడి చేస్తోంది. ఈ ఏనుగు బారిన పడి సోమవారం వెంకటరమణ అనే రైతు మృతిచెందాడు. ఏనుగును తిరిగి అడవుల్లోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఏనుగును తరిమికొట్టడానికి యత్నిస్తున్న సమయంలో అది తిరగబడి వెంకటరమణను తొక్కి చంపిందని అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement