మెట్రో రైలుకిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య | the constable commits suicide | Sakshi
Sakshi News home page

మెట్రో రైలుకిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య

Aug 4 2016 8:03 PM | Updated on Nov 6 2018 7:56 PM

నడుస్తున్న మెట్రో రైలు ముందు దూకి సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్(30) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.

నడుస్తున్న మెట్రో రైలు ముందు దూకి సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్(30) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పటేల్ చౌక్ స్టేషన్ వద్ద మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్‌గావ్‌లోని హుడా సెంటర్ నుంచి బయల్దేరిన రైలు పటేల్‌చౌక్ స్టేషన్‌ను దాటుతున్న సమయంలో రెండో ప్లాట్‌ఫాంపై నుంచి దూకటంతో ఈ ఘటన చోటు చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్‌లో పనిచేస్తున్న సంజయ్ ప్రసాద్‌గా గుర్తించినట్లు తూర్పు ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement