గుప్త నిధుల కోసం తవ్వకాలు
Published Mon, Nov 7 2016 2:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
కురవి: వరంగల్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామ శివారులోని ఓ పాడుబడ్డ శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు శివాలయంలోని శివలింగాన్నిపెకలించి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని స్కూలుకు వెళ్తున్న బాలురు గమనించి గ్రామస్తులకు తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement