నేడు నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన | YS Jagan Mohan Reddy Tour in Nellore | Sakshi
Sakshi News home page

నేడు నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన

Published Fri, Oct 14 2016 6:56 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jagan Mohan Reddy Tour in Nellore

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరులో పర్యటిస్తారు. బారాషహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అయితే దర్గాలో ఈ రోజు వైభవం గంధ మహోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement