హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రంగారెడ్డి జిల్లా గండేడు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శీనప్ప లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. పట్టా భూమి పేరు మార్పిడికి ఓ రైతు నుంచి రూ.20వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్తో సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. శీనప్పపై అధికారులు కేసు నమోదు చేశారు.
లంచం తీసుకుంటూ దొరికిపోయిన శీనప్ప
Published Thu, Dec 11 2014 1:32 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement