ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ | airforce staff suffering from swine flu | Sakshi
Sakshi News home page

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

Published Mon, Jan 26 2015 10:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభణ ఇంకా తగ్గలేదు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలోని కొంతమంది ఎయిర్ఫోర్స్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకింది. ఆదివారం ఒక్కరోజే 52 కొత్త స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు.

దీంతో ఇప్పటివరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 25కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 390 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నియంత్రణ గురించి పట్టించుకోలేదనే వైద్యారోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య పదవి కూడా ఊడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement