'ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్ పెడతామనడం సిగ్గుచేటు' | AP ministers comments are shameless, says kodandaram | Sakshi
Sakshi News home page

'ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్ పెడతామనడం సిగ్గుచేటు'

Jun 19 2015 7:24 PM | Updated on Aug 21 2018 9:20 PM

'ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్ పెడతామనడం సిగ్గుచేటు' - Sakshi

'ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్ పెడతామనడం సిగ్గుచేటు'

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏసీబీని ఎదుర్కోవాలంటే చట్టబద్ధంగానే ముందుకెళ్లాలని ప్రొఫెసర్ కోదందరాం సూచించారు.

నిజామాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏసీబీని ఎదుర్కోవాలంటే చట్టబద్ధంగానే ముందుకెళ్లాలని ప్రొఫెసర్ కోదందరాం సూచించారు. పట్టణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీస్ స్టేషన్ పెడతామని ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం సహా మంత్రులు చట్టబద్ధంగా నడుచుకోవాలి, కానీ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు చెడగొట్టేలా మాట్లాడరాదని ఈ సందర్భంగా కోదండరాం హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement