ఖరీఫ్ సీజన్లో జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచింది.
హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచింది. సెప్టెంబరు 15 వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల పంటలు సాగుచేసే రైతులకు ఈ అవకాశం ఉంది.