నారాయణ్ఖేడ్లోని బసవేశ్వరం చౌక్ వద్ద సోమవారం తెల్లవారుజామున నెంబర్ వన్ ఏటీఎం మెషిన్ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దుండగులు ఏటీఎం మెషిన్ను గడ్డపార, పలుగుతో పెకలించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎంత మొత్తంలో నగదు చోరీ జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నారాయణఖేడ్లో ఏటీఎం మెషిన్ ధ్వంసం
Published Mon, Apr 18 2016 9:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement
Advertisement