భూ తగాదాలతో వ్యక్తి హత్య | bruital murder in nalgodna district | Sakshi
Sakshi News home page

భూ తగాదాలతో వ్యక్తి హత్య

Published Mon, Dec 8 2014 10:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

bruital murder in nalgodna district

నల్గొండ: జిల్లాలోని మోత్కురు మండలం దత్తప్పగూడెంలో దారుణం చోటు చేసుకుంది.  భూతగాదాల కారణంగా ప్రభాకర్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు.  వేటకొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు ప్రభాకర్ అనే వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దీంతో స్థానికంగా భయానక పరిస్థితులు అలుముకున్నాయి.

 

గత కొంతకాలంగా వారి మధ్య నడిస్తున్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఈ ఘోరం చోటు చేసుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement