గ్రామీణ మహిళలకు ఉపాధి | Employment for rural women | Sakshi
Sakshi News home page

గ్రామీణ మహిళలకు ఉపాధి

Published Fri, Mar 23 2018 3:36 PM | Last Updated on Fri, Mar 23 2018 3:36 PM

Employment for rural women - Sakshi

చేతికాగితం తయారీని పరిశీలిస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి 

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌లోని గాంధీ చేతికాగిత పు పరిశ్రమను గురువారం శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. పాతబట్టలు,వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి త యారు చేస్తున్న కాగితాలు, వాటితో వివిధ ఆకృతుల్లో రూపొందిస్తున్న వస్తువులను పరిశీలించారు. చేతికాగితపు చెట్లను పరిరక్షించడం జరుగుతుందని, గ్రామీణ మహిళలు ఉపాధి కలుగుతుందని తెలిపారు. పరిశ్రమ నిర్వాహకులు జె. రఘునందన్‌రావు తదితరులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement