ప్రజా ప్రతిఘటన పేరుతో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న 8మంది నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్టుచేశారు.
ప్రజా ప్రతిఘటన పేరుతో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న 8మంది నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్టుచేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వీరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.