సాదాబైనామాల గడువు పెంపుకు ఆందోళన | farmers dharna ovar registration of 'sada bainama' land | Sakshi
Sakshi News home page

సాదాబైనామాల గడువు పెంపుకు ఆందోళన

Jun 15 2016 10:56 AM | Updated on Jun 4 2019 5:16 PM

సాదాబైనామల రిజిస్ట్రేషన్ల గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కమలాపురం పట్టణంలో..

కమలాపురం : సాదాబైనామల రిజిస్ట్రేషన్ల గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కమలాపురం పట్టణంలోని హుజూరాబాద్ - పరకాల ప్రధాన రహదారిలో బుధవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. రైతులు రహదారిలో ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చించారు. ప్రభుత్వం గడువు పొడిగించేవరకూ ఆందోళన విరమించేదిలేదని రైతులు భీష్మించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement