రాజరాజేశ్వరి ఆలయానికి వెల్లువెత్తిన భక్తులు | Heavy rush at Rajarajeswari Temple | Sakshi
Sakshi News home page

రాజరాజేశ్వరి ఆలయానికి వెల్లువెత్తిన భక్తులు

Published Fri, Aug 28 2015 6:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Heavy rush at Rajarajeswari Temple

మహేశ్వరం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు వెల్లువెత్తారు. దాదాపు 200ల మంది దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా, 2 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement