యాదాద్రికి పోటెత్తిన భక్తులు | Heavy rush at Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Published Sun, Oct 25 2015 10:41 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement