యాదాద్రికి పోటెత్తిన భక్తులు | Heavy rush at Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Published Sun, Apr 3 2016 9:59 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది.

యాదగిరిగుట్ట (నల్లగొండ)  : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement