12 నుంచి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు | Jana Vignana Vedika 15th Rashtra Mahasabhalu Celebrations | Sakshi
Sakshi News home page

12 నుంచి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు

Published Thu, Oct 11 2018 4:41 AM | Last Updated on Thu, Oct 11 2018 4:41 AM

Jana Vignana Vedika 15th Rashtra Mahasabhalu Celebrations - Sakshi

హైదరాబాద్‌: ఈ నెల 12 నుంచి 14 వరకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక 3వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్‌ ఆదినారాయణ, శ్రీనాథ్‌ తెలిపారు. ఈ కార్యక్రమం లో సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ మోహన్‌రావు, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ తదితరులు ఇందులో పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement