రెండు బైక్‌లు ఢీ : వ్యక్తి మృతి | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ : వ్యక్తి మృతి

Published Sat, Jul 11 2015 5:57 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Man dies in Road accident

నిజామాబాద్ : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గండి వద్ద శనివారం జరిగింది.

ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పోచయ్య(40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement