నిజామాబాద్ : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గండి వద్ద శనివారం జరిగింది.
ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పోచయ్య(40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రెండు బైక్లు ఢీ : వ్యక్తి మృతి
Published Sat, Jul 11 2015 5:57 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement