కాంగ్రెస్ నాయకులు అనవసర విషయాలపై ధర్నాలకు దిగటం గమ్మత్తుగా ఉందని మంత్రి హరీష్రావు అన్నారు.
ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ బస్ డిపోకు 25 బస్సులు కొద్దిరోజ్జుల్లోనే వస్తాయని తెలిపారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గౌరవెల్లి, గండివెల్లి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఎకరానికి రూ.8 లక్షల పరిహారం ఇస్తామంటున్నా కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లటం విడ్డురంగా ఉందని చెప్పారు.