పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి | Minister Mahender Reddy distributes House documents for poor people | Sakshi
Sakshi News home page

పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి

Published Fri, Jun 5 2015 3:56 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి - Sakshi

పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి

సరూర్‌నగర్ (రంగారెడ్డి) : అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలోని సరూర్‌ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటూ టీడీపీ మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యలు పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement