సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయకు రూ. 108.63 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మిషన్ కాకతీయలో ఇప్పటి వరకు 288 చెరువుల పనులు ఆరంభమయ్యాయి.
గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.199 కోట్లు
రాష్ట్రంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో వివిధ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 199.92 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం గ్రా మీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీ చే శారు.
‘మిషన్’కు మరో రూ.108.63 కోట్లు
Published Fri, Mar 20 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ధగ ధగ.. దగా!
- టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
- కుక్కలదాడిలో బాలుడి మృతి
- ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
- ప్రాణం తీసిన అతివేగం..
- మౌలికం 6.3 శాతం అప్
- గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
- కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
- రానున్న రెండ్రోజులు తేలికపాటి వానలు
- టెన్త్ అడ్వాన్స్డ్లో 73.03% ఉత్తీర్ణత
Advertisement