చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే మలక్పేటలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించారు.
మునుగోడు ఎమ్మెల్యేకు అస్వస్థత
Published Thu, Feb 5 2015 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM
Advertisement
Advertisement