అదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రానికి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ గురువారం పరిశీలించారు.
'పనులు త్వరగా పూర్తిచేయాలి'
Published Thu, Jan 21 2016 1:20 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
జైపూర్: అదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రానికి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ నెలాఖరు వరకు మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేయనున్న నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
Advertisement
Advertisement