అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విద్యార్థుల దాడి | students attack on the Assistant Professor | Sakshi

అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విద్యార్థుల దాడి

Published Fri, Mar 27 2015 1:39 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM

శాతవాహన వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీవీ. లక్ష్మీప్రసాద్‌పై వర్సిటీ విద్యార్థులు దాడి చేశారు.

కరీంనగర్:  శాతవాహన వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీవీ. లక్ష్మీప్రసాద్‌పై వర్సిటీ విద్యార్థులు  దాడి చేశారు. ఎంఏ ఇంగ్లిష్ ఇంటర్నల్‌లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్థులు ఆయన చాంబర్‌లోనే చితకబాదారు.

ఈ ఘటనపై వర్సిటీ రి జిస్ట్రార్ ఆచార్య ఎం.కోమల్‌రెడ్డి విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామనడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా, దాడికి పాల్పడ్డ 24 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదుచేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement