కరీంనగర్: శాతవాహన వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీవీ. లక్ష్మీప్రసాద్పై వర్సిటీ విద్యార్థులు దాడి చేశారు. ఎంఏ ఇంగ్లిష్ ఇంటర్నల్లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్థులు ఆయన చాంబర్లోనే చితకబాదారు.
ఈ ఘటనపై వర్సిటీ రి జిస్ట్రార్ ఆచార్య ఎం.కోమల్రెడ్డి విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామనడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా, దాడికి పాల్పడ్డ 24 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదుచేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్పై విద్యార్థుల దాడి
Published Fri, Mar 27 2015 1:39 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
Advertisement
Advertisement