గవర్నర్తో 3గంటల పాటు కేసీఆర్ భేటీ | Telangana cm kcr meets governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో 3గంటల పాటు కేసీఆర్ భేటీ

Sep 12 2014 2:41 PM | Updated on Aug 15 2018 9:22 PM

గవర్నర్తో 3గంటల పాటు కేసీఆర్ భేటీ - Sakshi

గవర్నర్తో 3గంటల పాటు కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో జరిగిన లంచ్ మీటింగ్లో ...

హైదరాబాద్ :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో జరిగిన లంచ్ మీటింగ్లో కేసీఆర్ పలు అంశాలపై గవర్నర్తో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అధికారుల పంపిణీలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, విభజన సందర్భంగా ఏర్పడ్డ సమస్యలు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేసీఆర్, గవర్నర్ల మధ్య సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement