సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్ వివరాల్లో పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 3లోగా సవరించాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేరు, కమ్యూనిటీ, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలతో కూడిన డాక్యుమెంట్ను వెబ్సైట్లో ((www.bsetelangana.org) ఉంచామని పేర్కొంది. వాటిని డౌన్లోడ్ చేసుకొని సరైన వివరాలతో ఫిబ్రవరి 3, సాయం త్రం 5లోగా డీఈవో కార్యాలయాల్లో ఇవ్వాలని హెచ్ఎంలకు సూచించింది.
నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు అవకాశం
Jan 31 2018 4:06 AM | Updated on Jan 31 2018 4:06 AM
Advertisement
Related News By Category
Related News By Tags
-
విద్యార్థులకు శుభవార్త: ఆ సబ్జెక్టుల్లో 20 వస్తే పాస్
ముంబై: మహారాష్ట్రలో గణితం, సైన్స్ సబ్జెక్టులంటే భయపడే విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అపార కరుణ చూపింది. ఇకపై రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షల్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో 20 మార...
-
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో 73.0శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా శ...
-
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి ...
-
టెన్త్ విద్యార్థులకు నేడు కెరీర్ గెడైన్స్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి తరువాత ఏ కోర్సులో చేరాలన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ బుధవారం కెరీర్ గెడైన్స్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. బుధవారం ఉదయం 10:30 నుంచి ఒంటిగం...
-
పొడవైన నటి ఎవరు?
కొచ్చి: పొడవైన నటి ఎవరు? ఇదేమి మీకు నిర్వహించే అర్హత పరీక్ష కాదు. ఓ ప్రభుత్వ పరీక్షలో వెలుగు చూసిన ప్రశ్న. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ తరహా ప్రశ్నలు ప్రభుత్వ పరీక్షల్లో అడుగుతారా? అనే ...
Advertisement