బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తోనే టెట్‌ | TET to be written only with black ball point pen | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తోనే టెట్‌

Published Sun, Jul 23 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తోనే టెట్‌

బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తోనే టెట్‌

నేడే పరీక్ష
సాక్షి, హైదరాబాద్‌: టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షలో బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌నే వాడాలని టెట్‌ కన్వీ నర్‌ శేషు కుమారి సూచించారు. ఆది వారం జరగనున్న ఈ పరీక్షకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,574 కేంద్రాల్లో పరీక్ష జర గనుండగా.. 3,67,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష జరగనుంది. పేపర్‌–1కు సం బంధించి ప్రశ్నపత్రం సెట్‌ను ఆదివారం ఉదయం 6 గంటలకు, పేపర్‌–2 ప్ర శ్నపత్రం సెట్‌ను ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రాలకు అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement