చెట్టుపైనుంచి పడి గీత కార్మికుని మృతి | Toddy worker dies in freak accident | Sakshi
Sakshi News home page

చెట్టుపైనుంచి పడి గీత కార్మికుని మృతి

Published Sun, Sep 13 2015 12:16 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

నల్గొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లేపాక గ్రామానికి చెందిన గీత కార్మికుడు కల్లు కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందాడు.

వలిగొండ (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లేపాక గ్రామానికి చెందిన గీత కార్మికుడు కల్లు కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందాడు. రెడ్లరేపాక గ్రామానికి చెందిన జవ్వగారి మైసయ్య(53) ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు తీస్తుండగా పట్టుతప్పి పడిపోయి మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement