పిడుగుపాటుకు ఇద్దరి మృతి | Two dies due to Thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

Published Thu, Jun 4 2015 6:11 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఆసిఫాబాద్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. వాంకిడి మండలం కమాన గ్రామంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పొలంలో పనులు చేసుకుంటున్న ఆర్‌జె. రాజన్న(40), ఆర్‌జె విమలాబాయి(38)  వర్షానికి చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగుపడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement