'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది' | united andhra pradesh ideal for muslim reservations | Sakshi
Sakshi News home page

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది'

Published Sun, Nov 23 2014 4:51 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది' - Sakshi

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది'

హైదరాబాద్: ముస్లింలను ఓటుబ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు చూడలేదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పారు. పీసీసీ మైనార్టీ సమ్మేళంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల అంశంలో దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement