విద్యుదాఘాతంతో యువకుడు మృతి | Youth dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Published Tue, Oct 13 2015 3:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భూషన్‌రావుపేటలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు మృతి చెందాడు.

కథలాపూర్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భూషన్‌రావుపేటలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా లైటింగ్ పని చేస్తున్న కథలాపూర్‌కు చెందిన గుండేటి రమేష్ (30) అనే కార్మికుడు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement