10న తిరుమలకు ఉపరాష్ట్రపతి | vice president tour in tirumala | Sakshi
Sakshi News home page

10న తిరుమలకు ఉపరాష్ట్రపతి

Jan 9 2018 11:02 AM | Updated on Jan 9 2018 11:02 AM

సాక్షి, తిరుమల :  భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 10వ తేదీ తిరుమలకు రానున్నారు. ఉపరాష్ట్రపతి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తిరుమల చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు.  11వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో నెల్లూరు వెళతారని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement