294 ఎకరాల భూమి వెనక్కు ఇవ్వనున్న జిందాల్ | Jindal to return 294 acres of land to farmers, says Mamata Banerjee | Sakshi
Sakshi News home page

294 ఎకరాల భూమి వెనక్కు ఇవ్వనున్న జిందాల్

Published Mon, Dec 15 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

294 ఎకరాల భూమి వెనక్కు ఇవ్వనున్న జిందాల్

294 ఎకరాల భూమి వెనక్కు ఇవ్వనున్న జిందాల్

కోల్కతా: స్టీల్, విద్యుత్, సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న భూమిని జిందాల్ సంస్థ్ వెనక్కు ఇచ్చేయనుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అధికారికంగా కేటాయించిన 294 ఎకరాల భూమిని రైతులకు తిరిగిచ్చేయాలని జేఎస్ డబ్ల్యూ బెంగాల్ సంస్థ తమకు సమాచారం పంపిందని చెప్పారు.

ఈ భూమిని రైతులకు పంపిణీ చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భూమి వెనక్కు ఇచ్చేయడం, పరిశ్రమలు రద్దు చేసుకోవడం ద్వారా సుమారు రూ.700 కోట్లు నష్టం కలుగుతుందని జిందాల్ సంస్థ అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement