అనంతపురంలో రాష్ట్రపతి పర్యటన ఖరారు: రఘువీరారెడ్డి | Pranab mukherjee tour declared in Anantapur, says Raghuveera Reddy | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రాష్ట్రపతి పర్యటన ఖరారు: రఘువీరారెడ్డి

Dec 10 2013 7:39 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురంలో రాష్ట్రపతి పర్యటన ఖరారు: రఘువీరారెడ్డి - Sakshi

అనంతపురంలో రాష్ట్రపతి పర్యటన ఖరారు: రఘువీరారెడ్డి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన అనంతరపురం జిల్లాలో ఖరారైయిందని మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు

అనంతపురం:  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన అనంతరపురం జిల్లాలో ఖరారైయిందని మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ  ఈ నెల 23న నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు ఉత్సవాలకు హాజరుకానున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం మంత్రి శైలజానాథ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందంతో ప్రణబ్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరుతామని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.

కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement