ఏసీబీ ఆఫీసుకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ | TDP MLC rajendra prasad goes to ACB office | Sakshi
Sakshi News home page

ఏసీబీ ఆఫీసుకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

Published Wed, Jul 22 2015 6:14 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీ ఆఫీసుకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ - Sakshi

ఏసీబీ ఆఫీసుకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తిగత పనిమీదే ఏసీబీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు.

తెలంగాణ ఏసీబీతో తనకేం పని? ఆంధ్ర ఏసీబీ అధికారులను కలవడానికి వచ్చానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు కోట్లు కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నాయకులు, వారి సహాయకులను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement