వేడుకగా చక్రస్నానం | srivari chekrasnanam | Sakshi
Sakshi News home page

వేడుకగా చక్రస్నానం

Sep 16 2016 1:15 AM | Updated on Mar 21 2024 7:07 PM

srivari chekrasnanam1
1/5

తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం వేడుకగా సాగింది. అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రతాళ్వారు ఆలయ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత పుష్కరిణిలో వైదికంగా చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో పోల భాస్కర్‌ దంపతులు, డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్‌ సెల్వం పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.  

srivari chekrasnanam2
2/5

తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం వేడుకగా సాగింది. అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రతాళ్వారు ఆలయ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత పుష్కరిణిలో వైదికంగా చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో పోల భాస్కర్‌ దంపతులు, డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్‌ సెల్వం పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

srivari chekrasnanam3
3/5

తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం వేడుకగా సాగింది. అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రతాళ్వారు ఆలయ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత పుష్కరిణిలో వైదికంగా చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో పోల భాస్కర్‌ దంపతులు, డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్‌ సెల్వం పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.  

srivari chekrasnanam4
4/5

తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం వేడుకగా సాగింది. అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రతాళ్వారు ఆలయ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత పుష్కరిణిలో వైదికంగా చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో పోల భాస్కర్‌ దంపతులు, డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్‌ సెల్వం పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.  

srivari chekrasnanam5
5/5

తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం వేడుకగా సాగింది. అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రతాళ్వారు ఆలయ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత పుష్కరిణిలో వైదికంగా చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో పోల భాస్కర్‌ దంపతులు, డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్‌ సెల్వం పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement