
ఖైరతాబాద్: పంజాబీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్లో లోహ్రి మేళా వేడుకలను ఘనంగా నిర్వహించారు

పంజాబీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా భోగి మంటలు వేసి ఆటపాటలతో అలరించారు

ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ పంజాబీ వంటకాలు, సంగీతం, నృత్యాలతో ఆకట్టుకున్నాయి

కార్యక్రమంలో పంజాబీ సేవా సమితి అధ్యక్షుడు ఉమేష్ ధక్రాల్, దీపక్ జైరత్, నవీన్ పాసి, రాజ్కుమార్ గనోత్రా తదితరులు పాల్గొన్నారు









