
మలయాళనటి ఐశ్వర్య లక్ష్మి తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది.

గాడ్సే,అమ్ము,మట్టి కుస్తీ,కింగ్ ఆఫ్ కొత్త,పొన్నియిన్ సెల్వన్-2 చిత్రాలతో ఆమె పాపులర్ అయింది.

తాజాగా సాయి ధరమ్తేజ్ చిత్రం 'సంబరాల ఏటిగట్టు'లో ఐశ్వర్య నటిస్తుంది.

జీవితంలో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్న బ్యూటీ

ఇప్పుడు ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.

పెళ్లి తర్వాత చాలామంది రాజీ పడి జీవిస్తున్నారని చెప్పిన ఈ బ్యూటీ

పెళ్లైన వారి జీవితాలు ఏమంత సంతోషంగా లేవని ఆమె చెప్పింది.

తనకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదని, ఇది భావోద్వేగా పూరితమైన ఎంపిక కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఒక సమయంలో ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన ప్రొఫైల్ను పెట్టాను.

అయితే, చాలామంది అది ఫేక్ ప్రొఫైల్ అని రిజెక్ట్ చేశారని గుర్తు చేసుకుంది.









