
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుక్ ఫెస్టివల్ను గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తకాలతో తనకు ఉన్న అనుభవాన్ని అందరితో పంచుకున్నారాయన. ఈ 35వ ఫెస్టివల్ సీజన్ జనవరి 12వ తేదీ వరకు జరగనుంది.





















Jan 3 2025 10:23 AM | Updated on Jan 3 2025 11:07 AM
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుక్ ఫెస్టివల్ను గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తకాలతో తనకు ఉన్న అనుభవాన్ని అందరితో పంచుకున్నారాయన. ఈ 35వ ఫెస్టివల్ సీజన్ జనవరి 12వ తేదీ వరకు జరగనుంది.