మహాశౌర్య యాగంలో తమిళనాడు గవర్నర్
సామర్లకోట మండలం కాకినాడ-ఏడీబీ రోడ్డులో ఉండూరు వద్ద జరిగిన మహాశౌర్యయాగంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పాల్గొన్నారు. ఈ యాగాన్ని కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త కొంతేటి విశ్వేశ్వర సూర్య ప్రకాశ్ నిర్వహిస్తున్నారు.