సామర్లకోట మండలం కాకినాడ-ఏడీబీ రోడ్డులో ఉండూరు వద్ద జరిగిన మహాశౌర్యయాగంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పాల్గొన్నారు. ఈ యాగాన్ని కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త కొంతేటి విశ్వేశ్వర సూర్య ప్రకాశ్ నిర్వహిస్తున్నారు.
మహాశౌర్య యాగంలో తమిళనాడు గవర్నర్
Published Tue, Feb 23 2016 2:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement
Advertisement