అటవీ ప్రాంతాల్లో డీఎఫ్‌వో పర్యటన | - | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతాల్లో డీఎఫ్‌వో పర్యటన

Published Sun, Mar 23 2025 8:49 AM | Last Updated on Sun, Mar 23 2025 8:48 AM

అటవీ

అటవీ ప్రాంతాల్లో డీఎఫ్‌వో పర్యటన

జి.మాడుగుల: మండలంలో భీరం పంచాయతీ వెంకటపాలెం గ్రామం సమీప రిజ్వర్వు ఫారెస్ట్‌ భూముల్లో శనివారం జిల్లా డీఎఫ్‌వో పి.సందీప్‌రెడ్డి పర్యటించారు. వి.కోడాపల్లి(వెంకటపాలెం)లో ఉపాధి హామీ పథకం కింద పెంపకం చేపడుతున్న నర్సరీ, ప్లాంటేషన్‌ పనులను ఆయన పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీరం గ్రామంలో కాంప పథకం ద్వారా ప్లాంటింగ్‌ అడ్వాన్స్‌ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఆర్‌.అప్పలనాయుడు, ఎఫ్‌ఎస్‌వోలు జి.శ్రీరాములు, వి.వి.నాయుడు, ఎఫ్‌బీవో మాధవి, సిబ్బంది సత్తిబాబు, ఎం.బాలన్న పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అటవీ ప్రాంతాల్లో డీఎఫ్‌వో పర్యటన 1
1/1

అటవీ ప్రాంతాల్లో డీఎఫ్‌వో పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement