యువత క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

యువత క్రీడల్లో రాణించాలి

Published Sat, Apr 5 2025 1:37 AM | Last Updated on Sat, Apr 5 2025 1:37 AM

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి

పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

గూడెంకొత్తవీధి: గిరిజన యువత క్రీడల్లో రాణించాలని పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు అన్నారు. రింతాడ పంచాయతీ ఏబులంలో జాతర సందర్భంగా నిర్వహించిన వాలీబాల్‌ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించి, కొద్దిసేపు ఆడారు. అనంతరం మాట్లా డుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్‌, జిల్లా శాఖ కోశాధికారి కుందేరి రామకృష్ణ,పార్టీ నాయకులు నారాయణ,రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement