No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Feb 25 2025 1:59 AM | Last Updated on Tue, Feb 25 2025 1:59 AM

-

అనకాపల్లి టౌన్‌: స్థానిక ఎన్టీఆర్‌ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు చికెన్‌, ఎగ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ ఎగ్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడు మందపాటి జానకీరామరాజు తెలిపారు. ప్రజలందరికీ చికెన్‌, ఎగ్‌ వినియోగం వలన లాభాలు వివరించి, బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కోడి మాంసం, గుడ్లతో చేసిన రుచికరమైన ఐటమ్స్‌ ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement