
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులతో పాటు ప్రధానమంత్రి పర్యటన తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.