17న నూజివీడుకు సీఎం జగన్‌ | CM Jagan Nuzividu Visit assignment land distribution ap | Sakshi
Sakshi News home page

అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ.. 17న నూజివీడుకు సీఎం జగన్‌

Published Wed, Nov 15 2023 9:16 PM | Last Updated on Wed, Nov 15 2023 9:19 PM

CM Jagan Nuzividu Visit assignment land distribution ap - Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న నూజివీడుకు వెళ్లనున్నారు. అసైన్‌మెంట్‌భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారాయన.  ఈ కార్యక్రమంలో 2003కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడంతో పాటు కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ జరగనుంది.

ఇదీ చదవండి: బాబు– దత్తపుత్రుడికి సిగ్గు లేదు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement