TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది | Crowd of Devotees has Increased in Tirumala | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది

Published Thu, Mar 20 2025 8:26 AM | Last Updated on Thu, Mar 20 2025 10:00 AM

Crowd of Devotees has Increased in Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు.   బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వామిని దర్శించుకున్నారు.  26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97  కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (  ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement